రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కోడె మొక్కులు చెల్లించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు.
స్వామివారి మండపం లో అర్చకులు ఆశీర్వచనం చేసిన అనంతరం ఆలయ ఏ ఈ ఓ ప్రతాప నవీన్, బి.
తిరుపతిరావు, సిరిగిరి శ్రీరాములు లడ్డు ప్రసాదము అందజేశారు.