భారత్ వాలీబాల్ జట్టులో మెరిసిన నకిరేకల్ వాసి...!

నల్లగొండ జిల్లా:ఇండోనేపాల్ ఇంటర్నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్( Indo Nepal International Volleyball Tournament ) లో భాగంగా ఈ నెల ఏడవ తేదీన జరిగిన ఫైనల్ లో నేపాల్ పై విజయంతో భారత్ బంగారు పతకాన్ని సాధించింది.

 Nakrekal Man Who Shined In Indian Volleyball Team , Indo Nepal International Vol-TeluguStop.com

విజయ సాధించిన భారత జట్టులో నల్లగొండ జిల్లా నకిరేకల్ నారాయణ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పగిడిమర్రి జానీ( Pagidimarri Johnny ) సభ్యుడిగా ఉన్నాడు.

ఈ సందర్భంగా విజయం సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలతో పాటు పగిడిమర్రి జానీకి పాఠశాల డీజీఎం వెంకటరమణారెడ్డి, ఏజీఎంలు శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు నరేష్,ఏవో సురేందర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube