రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి కరీంనగర్ డైరీ పాల కేంద్రం నూతన అధ్యక్షుడిగా కొప్పుల కర్ణాకర్ రెడ్డిని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సభ్యులుగా కొప్పుల రవీందర్ రెడ్డి, జిన్న స్వామి, చెట్కూరి నారాయణ గౌడ్, గోగూరి ప్రదీప్ రెడ్డి, జంగ భూంరెడ్డి, బోనాల రవి, మందాటి అరుణ్ కుమార్, బోనాల శ్రీధర్, ముక్క ఎల్లయ్య లను ఎన్నుకున్నారు.
సమావేశంలో సూపర్వైజర్ నాగరాజు, సెక్రటరీ రవికాంత్, రైతులు జనార్దన్ రెడ్డి, దేవేందర్ యాదవ్, వర్కుటి రాజు, ప్రవీణ్ రెడ్డి, మల్లారెడ్డి, సతీష్ రావు, ఎల్లయ్య, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.