కుక్కల దాడిలో మనుపోతు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: కుక్కల దాడిలో మనుపోతు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లె గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అడవి నుండి బయటకు వచ్చిన మనుబోతును కుక్కలు వెంబడించి కరిచాయని, బెదిరిపోయిన అటవీ జంతువు గ్రామ సమీపంలోని సమ్మక్క గద్దెల వద్ద చెట్ల పొదలో ఇరుక్కుపోయింది.

 Nilgai Antelope Died In Dog Attack, Nilgai Antelope, Died , Dog Attack, Nilgai A-TeluguStop.com

ఇదే విషయాన్ని గ్రామస్తులు ఉదయాన్నే అటవీ శాఖ అధికారులకు తెలిపినప్పటికీ ఆ సెక్షన్, బీట్ పరిధిలో పనిచేస్తున్న అధికారులు స్థానికంగా ఉండక పోవడంతో సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేక దానిని రక్షించే ప్రయత్న మేమి చేయకపోవడం వల్లనే మనపోతు మృతి చెందిందని గ్రామస్తులు వాపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube