సోమవారం ఐ.డి.ఓ.సి కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న జనహిత ( ప్రజావాణి ) కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ.
తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్.