రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్లింల పవిత్ర పండగ బక్రీద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ ని కామారెడ్డి లో గల షబ్బీర్ అలీ నివాసంలో ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ పుష్పగుచ్చం అందించి షబ్బీర్ అలీ కి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ కి ఎల్లారెడ్డిపేటలో గల ఈద్గా నిర్మాణానికి నిధులు కేటాయించాలని, ప్రస్తుతం ఉన్న ఖబ్ర స్ధాన్ స్థలం ముస్లింల జనాభాకు తగ్గట్టుగా సరిపోవడం లేదని రెండు ఎకరాల భూమిని కేటాయించాలని షబ్బీర్ అలీ నీ కోరడం జరిగింది.
మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట ఎల్లారెడ్డి పేట మండల మైనార్టీ సెల్ మహమ్మదీయ మజీద్ కమిటీ పౌండర్ సయ్యద్ అంజద్ ఉన్నారు.