ప్రాథమిక పాఠశాలలో అక్షర బ్యాసం.. విద్యార్థులకు పలకలు, బలపాలు అందజేసిన ఎన్ఆర్ఐ రాధారపు సత్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నర్సరీ చదువుకుంటున్న 30 మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగింది.ఇట్టి కార్యక్రమం విజయవంతం కావడం కోసం ప్రముఖ ఎన్ఆర్ఐ రాదారపు సత్యం పలకలు, బలపాలు, చాక్లెట్లు అందజేశారు.

 Nri Radharapu Sathyam Gave Slates Pencils To The Yellareddypet Mandal Parishat P-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సత్తయ్య,ఎంపీటీసీ నాగరాణి,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, సల్మాన్, యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు కుబేర స్వామి, ఆంజనేయులు, ఉదయ లక్ష్మి, శోభారాణి, అరుంధతి, అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube