కరెంట్ షాక్ తో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన ఏనుగు మనోహర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం మర్తన్నపేటలో గురువారం కరెంట్ షాక్ తో మరణించిన “ముండ్రాయి సందీప్ కుమార్”(38) భౌతిక కాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సర్పంచులు వంశీధర్ రావు, తిరుపతి గౌడ్, మల్లేశం,ముత్త మహేష్ ,గుడిసె అనిల్ కుమార్, విజయ్ యాదవ్ తదితరులు ఉన్నారు.

 Manohar Reddy, The Elephant Who Visited The Family Of The Person Who Died Of Ele-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube