రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రపంచ పర్యావరణ దినం (జూన్ -5) సందర్బంగా రేపు (05.06.2024) ఉదయం 8 గంటలకు రగుడు చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ ఉంది.ఇట్టి ర్యాలీ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, పోలీస్ ఉన్నత అధికారులు హాజరు అవుతారు.
కావున అందరు ఈ కార్యక్రమానికి హాజరై మన బాధ్యతని నిర్వార్తిద్దాం.పర్యావరణం యెక్క విలువను తెలియ చేద్దాం.