ఎమ్మెల్సీ కవిత కస్టడీపై విచారణ.. జూలై 3 వరకు పొడిగింపు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita) జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు ఆమె కస్టడీని న్యాయస్థానం పొడిగించింది.

 Mlc Kavitha's Custody Trial Extended Till July 3 ,brs Mlc Kavita , Custody Tria-TeluguStop.com

ఈ క్రమంలో ఈడీ కేసులో వచ్చే నెల 3వ తేదీ వరకు ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.కాగా లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత కేసును న్యాయస్థానం వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.

అదేవిధంగా సీబీఐ కేసులో కస్టడీ పొడిగింపుపై విచారణను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన కవిత అరెస్ట్ కాగా.

మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube