ఆదిలాబాద్ జిల్లాలోని విత్తన గోదాముల్లో పోలీసుల తనిఖీలు

ఆదిలాబాద్ జిల్లా( Adilabad )లోని పలు గోదాముల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.

 Police Checks In Seed Godowns In Adilabad District ,adilabad, Sp Gouse Alam ,s-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.పట్టణంలోని విత్తన మరియు ఎరువుల గోదాముల్లో పోలీసులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు సోదాలు చేశారు.

ప్రతి మండలంలో కొంతమంది అధికారులతో కలిసి తనిఖీలు చేస్తున్నామని ఎస్పీ గౌస్ అలం ( SP Gouse Alam )తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube