ఈవీఎం ధ్వంసం ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదు

మాచర్ల( Macherla)లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదైంది.ఈ మేరకు ఆయనపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120(బి), ఆర్పీ యాక్ట్ 131, 135 కింద కేసులు నమోదు అయ్యాయి.

 A Case Has Been Registered Against Mla Pinnelli In The Evm Vandalism Incident ,-TeluguStop.com

అయితే ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission) తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.

అదేవిధంగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని సీఈసీ ఆదేశాలు ఇచ్చింది.ఈ క్రమంలోనే సీఈవో మాట్లాడుతూ పిన్నెల్లి( Pinnelli Ramakrishna Reddy ) అరెస్ట్ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు.

ఈవీఎం ధ్వంసం అయినప్పటికీ డేటా సేఫ్ గానే ఉందని తెలిపారు.కాగా పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube