విపక్షాలది అనవసర రాద్ధాంతం..: మంత్రి కారుమూరి

ఏపీలోని ప్రతిపక్షాలపై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు( Karumuri Venkata Nageswara Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

 The Opposition Is Unnecessary..: Minister Karumuri ,karumuri Venkata Nageswara-TeluguStop.com

ల్యాండ్ టైటిల్ యాక్ట్ ( AP Land Titling Act )విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని మంత్రి కారుమూరి తెలిపారు.మోడల్ యాక్ట్ పై అభిప్రాయసేకరణ మాత్రమే జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘాని( Electoral Commission )కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కేంద్రం అమలు చేసే యాక్టుపై కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube