పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ భారతి ప్రచారం..!

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో( Pulivendula Constituency ) సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి( YS Bharati ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.పట్టణంలోని వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ నుంచి ప్రచారం ప్రారంభమైంది.

 Ys Bharti Campaign In Pulivendula Constituency Details, Cm Jagan ,ys Bharati, El-TeluguStop.com

అంబేద్కర్ సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు మీదుగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.వైఎస్ భారతితో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy ) సతీమణి సమిత కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఐదేళ్ల పాలనలో సీఎం జగన్( CM Jagan ) అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వైఎస్ భారతి ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.కాగా నియోజకవర్గంలో వైఎస్ భారతికి మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube