ఏపీలో బీజేపీ రాజ్యమేలుతోంది..: వైఎస్ షర్మిల

కృష్ణా జిల్లా తిరువూరులో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల( AP PCC Chief Sharmila ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Ys Sharmila Sensational Comments On Bjp,bjp,ys Sharmila,chandrababu,jagan,pawan-TeluguStop.com

ఏపీలో బీజేపీ రాజ్యమేలుతోందని వైఎస్ షర్మిల ఆరోపించారు.రాష్ట్రంలో బీజేపీ( BJP )కి ఒక్క సీటు లేకున్నా రాష్ట్రాన్ని బీజేపీ శాసిస్తోందని విమర్శించారు.

చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్( Chandrababu,Jagan,Pawan Kalyan ) ముగ్గురూ బీజేపీకి బానిసలని పేర్కొన్నారు.వీరిలో ఎవరికీ ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని తెలిపారు.

ఈ క్రమంలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube