రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.రైతులు ఎవరు అధైర్య పడవద్దు.

 Congress Government Stands By The Farmers-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీ( Congress party ) మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి.రాజన్న సిరిసిల్ల జిల్లా: రైతులు( Farmers ) ఎవరు కూడా అధైర్య పడవద్దని అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నదాతలు ధీమాగా ఉండాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి( Saddi Lakshmareddy ) అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) రైతన్నలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తడిసిన ధాన్యాన్ని,మొలకలు వచ్చిన ఈ చివరి గింజ కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందని అన్నారు.

రైతులు ధీమాగా ఉండి తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, బండారి బాల్రెడ్డి, మందాటి దేవేందర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube