ఈ మధ్యకాలంలో కొంతమంది యువత సోషల్ మీడియాలో( social media ) ఫాలోయింగ్ పెంచడానికి చేయరాని పనులు చేస్తున్నారు.కొందరు ఇలాంటివి చేయడం వల్ల వారి ప్రాణాల మీదికి తెచ్చుకున్న సంఘటనలు కూడా లేకపోలేవు.
సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఈ మధ్యకాలంలో యువత అదేపనిగా రోజు మొత్తాన్ని రీల్స్ చేసుకోవడానికి కేటాయిస్తూ జీవనాన్ని గడిచేస్తున్నారు.ఇది అసలు విషయంలోకి వెళ్తే.
తాజాగా ఢిల్లీ నగరంలోని ( Delhi )ఓ మహిళ కేవలం లోదస్తులు మాత్రం ధరించి రద్దీగా ఉన్న పబ్లిక్ బస్సులోకి ఎక్కింది.అది చూసిన బస్సులోని వ్యక్తులు మొదట ఏం చేయాలో అర్థం కాక గమ్మున ఉండిపోయారు.అయితే ఆ అమ్మాయి నడవడిక చూసి ఒక్కొక్కరు బస్సును దిగి వెళ్లిపోవడం మనం గమనించవచ్చు.బస్సులో ఉన్న చిన్న, పెద్ద, మహిళలు అని తేడా లేకుండా అందరూ ఆ అమ్మాయి వైపు చూసి అసహ్యించుకోవడం మనం గమనించవచ్చు.
ఇక బస్సులోని కండక్టర్( bus conductor ) అయితే ఆ అమ్మాయిని చూసి ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు.ఒకవేళ ఆ అమ్మాయిని ఏమన్నా అన్న కానీ అది మళ్ళీ అతనికి ఇబ్బంది అవుతాదన్న కారణంతో అలాగే ఉండిపోయి ఉండొచ్చు కాబోలు.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే నెటిజెన్స్ ఆ అమ్మాయి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక కొందరైతే ముందు అమ్మాయిని బస్సులో నుంచి బయటికి తోసెయ్యాలంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.చూడాలి మరి సదరు అమ్మాయిని ముందు పోలీసులు పట్టుకొని అసలు విషయం ఏంటో కనుక్కుంటారో లేదో.