నిజామాబాద్ జిల్లా బోధన్ లో విషాదం.. ఆరేళ్ల బాలుడి మృతి

నిజామాబాద్ జిల్లా బోధన్ లో( Bodhan ) విషాదం నెలకొంది.కారు డోర్ లాక్ అవ్వడంతో ఊపిరాడక బాలుడు మృత్యువాత పడ్డాడు.

 Tragedy In Nizamabad District Bodhan Death Of A Six-year-old Boy Details, Bodhan-TeluguStop.com

తల్లితో కలిసి పొలం వద్దకు వెళ్లిన ఆరేళ్ల బాలుడు( Six Years Boy ) ఆడుకుంటూ అక్కడే ఉన్న కారులోకి( Car ) ఎక్కినట్లు తెలుస్తోంది.దీంతో బాలుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలుడి కోసం గాలించారు.మరోవైపు రెండు రోజుల తరువాత కారు వద్దకు వెళ్లిన యజమాని వెనుక సీటులో ఉన్న బాలుడి మృతదేహాన్ని గుర్తించాడు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు.దీంతో మిస్ అయిన ఆరేళ్ల బాలుడే కారులో డోర్ లాక్ అయి ఊపిరాడక చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube