BJP Leader Raghunandan Rao : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయి కేసీఆరే..: రఘునందన్ రావు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర డీజీపీని బీజేపీ నేత రఘునందన్ రావు( BJP Leader Raghunandan Rao ) కలిశారు.ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్( Phone Tapping ) అంశంపై సమగ్ర విచారణ చేయాలని కోరారు.

 Kcr Is The First Accused In The Phone Tapping Case Raghunandan Rao-TeluguStop.com

గతంలో తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పానన్న రఘునందన్ రావు గతంలో తాను చేసిన ఆరోపణలు ఇప్పుడు నిజం అయ్యాయని తెలిపారు.అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆరే మొదటి ముద్దాయని తీవ్ర ఆరోపణలు చేశారు.

హరీశ్ రావు( Harish Rao ) రెండో ముద్దాయన్న రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్ లో తానే మొదటి బాధితుడినని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే డీజీపీని కలిసి నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరానని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube