టీడీపీ నేత అచ్చెన్నాయుడు( TDP Leader Atchennaidu ) కీలక వ్యాఖ్యలు చేశారు.విశాఖ( Visakha )ను డ్రగ్స్ కేంద్రంగా మార్చారన్నారు.
అడ్డంగా దొరికిపోవడంతో టీడీపీపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు.కావాలనే టీడీపీ( TDP )పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కానీ తమకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటన్నింటినీ ఎదుర్కొన్నాం కాబట్టే మళ్లీ అధికారంలోకి రాబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేశారు.అలాగే తమ పొత్తులు ఐదు కోట్ల ఆంధ్రుల కోసమేనన్న అచ్చెన్నాయుడు దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.