Arvind Kejriwal : మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు.ఈ మేరకు మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు ఆయనకు తొమ్మిదోసారి నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.

 Arvind Kejriwal : మరోసారి ఈడీ విచారణకు ద-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ నెల 17న కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

కాగా ప్రస్తుతం ఈడీ సమన్లపై కేజ్రీవాల్ న్యాయ పోరాటం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఈడీ జారీ చేస్తున్న నోటీసులు చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ అంటున్నారు.ఇది కోర్టు పరిధిలోని అంశమంటూ విచారణకు కేజ్రీవాల్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube