Nara Lokesh : వైసీపీ పాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతింది..: నారా లోకేశ్

వైసీపీపై టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ( YCP )పాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతిందన్నారు.

 Ap Brand Damaged By Ycp Rule Nara Lokesh-TeluguStop.com

అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం వేధించిందని ఆరోపించారు.టీడీపీ ( TDP ) అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కేటాయిస్తామని తెలిపారు.

అభివృద్ధికి బాటలు వేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని చెప్పారు.ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కేవలం చంద్రబాబుతోనే( Chandrababu ) సాధ్యమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube