Sajjala Ramakrishna Reddy : ప్రొద్దుటూరులో సీఎం జగన్ తొలి సభ..: సజ్జల

ఏపీలో సీఎం జగన్( CM Jagan ) నిర్వహించనున్న బస్సు యాత్ర షెడ్యూల్ ను వైసీపీ ప్రకటించింది.ఈ మేరకు ఈ నెల 27వ తేదీ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) తెలిపారు.

 Cm Jagans First Meeting In Proddutur Sajjala-TeluguStop.com

వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభంకానుందన్న సజ్జల ప్రొద్దుటూరులో సీఎం జగన్ తొలి సభ ఉంటుందని పేర్కొన్నారు.

మేమంతా సిద్ధం( Memantha Siddham )’ పేరుతో బస్సు యాత్ర జరగనుందన్నారు.ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకే బస్సు యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు.సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల జగన్ బస్సు యాత్ర ఉంటుందని వెల్లడించారు.

యాత్రలో భాగంగా ఉదయం పూట కార్యకర్తలతో సీఎం జగన్ ఇంటరాక్షన్ అవుతారని చెప్పారు.గతంలో ఎన్నడూ లేని విధంగా సభలు జరుగుతాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube