తెలంగాణలో పార్టీలు మారుతున్న నేతలపై బీజేపీ నేత రఘునందన్ రావు( Raghunandan Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.తమ అవసరాల కోసమే నేతలు పార్టీ మారుతున్నారని చెప్పారు.
జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి( Jithender Reddy ) పార్టీ మారడం వెనుక వందల కోట్లు చేతులు మారుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.ఆ డబ్బుతో కాంగ్రెస్ అభ్యర్థులకు ఫండింగ్ ఇవ్వబోతున్నారంటూ వ్యాఖ్యానించారు.
ఏ కన్ స్ట్రక్షన్ ( Raghunandan Rao )కంపెనీకి లాభం చేకూర్చేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే తమకు అన్ని తెలుసన్న రఘునందన్ రావు సమాచారం అంతా తమ వద్ద ఉందని తెలిపారని సమాచారం.