YS Sharmila : ఢిల్లీకి వైఎస్ షర్మిల.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

లోక్‎సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్( AP Congress ) అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది.ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది.ఏఐసీసీ కార్యాలయం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల,( PCC Chief YS Sharmila )

 Ys Sharmila For Delhi Exercise On Selection Of Candidates-TeluguStop.com

సీనియర్ నేత రఘువీరారెడ్డితో( Raghuveera Reddy ) పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.కాగా లోక్ సభ మరియు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీలో ప్రధానంగా చర్చించనున్నారు.తరువాత సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసి కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube