Minister Rajini : ఓటమి భయంతోనే టీడీపీ పొత్తులు..: మంత్రి రజిని

దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar Reddy )ఆశయసాధన కోసమే వైసీపీ పని చేస్తోందని మంత్రి విడదల రజిని( minister vidudala rajini ) అన్నారు.ఏపీని అభివృద్ధి చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామన్నారు.

 Tdp Alliances Due To Fear Of Defeat Minister Rajini-TeluguStop.com

ఈ క్రమంలోనే సీఎం జగన్( CM Jagan ) త్వరలోనే మ్యానిఫెస్టోను ప్రకటిస్తారని ఆమె తెలిపారు.జగన్ ఈ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారని ఆరోపించారు.అయితే ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా సీఎం జగన్ ను ఓడించలేరని మంత్రి రజిని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube