Chandrababu : అమరావతికి చంద్రబాబు.. జనసేన -బీజేపీ నేతలతో భేటీ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) అమరావతి చేరుకోనున్నారు.ఈ క్రమంలో చంద్రబాబు నివాసంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్,( Gajendrasingh Shekawat ) పురంధేశ్వరితో ( Purandeshwari ) పాటు పలువురు బీజేపీ సీనియర్ నేతలు వెళ్లనున్నారు.

 Chandrababu To Amaravati Meet Janasena Bjp Leaders-TeluguStop.com

అదేవిధంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, ( Pawan Kalyan ) నాదెండ్ల మనోహార్( Nadendla Manohar ) కూడా చంద్రబాబు నివాసానికి చేరుకోనున్నారు.పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై మూడు పార్టీల నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.

ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు.మరో రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల చివరి జాబితాను విడుదల చేయాలని పార్టీ అధినేతలు భావిస్తున్నారని తెలుస్తోంది.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విపక్ష పార్టీ నేతల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube