Telangana BJP : తెలంగాణ బీజేపీ ఎంపీ సీట్ల ఆశావహుల్లో ఆందోళన..!!

తెలంగాణలోని బీజేపీ లోక్ సభ సీట్ల ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది.రెండో జాబితా ఇంకా కొలిక్కి రాకపోవడంతో అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారని తెలుస్తోంది.

 Telangana Bjp Mp Seat Aspirants Are Worried-TeluguStop.com

అటు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ( BJP Central Election Committee ) సమావేశం ఈ నెల 8వ తేదీకి వాయిదా పడింది.మరోవైపు మహబూబ్ నగర్ నియోజకవర్గ స్థానం కోసం నువ్వా -నేనా అన్న తరహాలో పోటీ నెలకొంది.

ఆ టికెట్ కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ ( Jithender Reddy, dk aruna )పోటీ పడుతున్నారు.అలాగే మెదక్ టికెట్ విషయంలో సందిగ్ధత వీడలేదు.ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు( Soyam Bapu Rao )కు కూడా మొదటి జాబితాలో సీటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.ఫస్ట్ లిస్టులో ప్రకటించిన అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

దీంతో రెండో జాబితాపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube