ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి గురువారం గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 500 కే సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మాఫీ గ్యారెంటీలను అమలు పరచడం జరిగిందన్నారు.

 Milk Bath To Cm Revanth Reddy Portrait At Yellareddypet Mandal, Milk Bath ,cm Re-TeluguStop.com

పేద ప్రజల కోసం ఆరు గ్యారంటీలను అమలుపరిచి పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా చాటుదాం అన్నారు .

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ,రాజన్నపేట నాయకులు దేవరాజు ,భూపాల్ రెడ్డి ,బాపురెడ్డి ,నర్సింలు,బాలయ్య ,వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube