సంగారెడ్డి జిల్లా( Sanga Reddy )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆందోల్ మండలం మాసంపల్లిలో టిప్పర్ ను కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం రోడ్డు ప్రమాదం( Road Accident )పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మృతులు జోగిపేట వాసులుగా పోలీసులు గుర్తించారు.