కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి

సూర్యాపేట జిల్లా: సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 Former Minister Jagdish Reddy Is Shocked At The Death Of Cantonment Mla, Former-TeluguStop.com

పిన్న వయసులో శాసనసభ్యురాలిగా ప్రజా మన్ననలతో ఎన్నికయిన ఆమె అర్దాంతరంగా దివంగతులు కావడం శోచనీయమన్నారు.

ఆమె మరణం పట్ల ఆయన సంతాపం ప్రకటిస్తూ శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube