Vinod Kumar : తెలంగాణ చరిత్రను మరిపించే కుట్ర జరుగుతోంది..: బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్( Vinod Kumar ) స్పందించారు.రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తామంటున్నారన్న ఆయన ఎంబ్లంలో కాకతీయ తోరణం, చార్మినార్ చారిత్రక గుర్తులను తెలిపారు.

 There Is A Conspiracy To Forget The History Of Telangana Brs Leader Vinod Kumar-TeluguStop.com

సామాన్య ప్రజల కోసం కాకతీయులు తపించారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.చార్మినార్ అంటే హైదరాబాద్ గుర్తు అని తెలిపారు.

రేవంత్ రెడ్డికి ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు.తెలంగాణ చరిత్రను( Telangana History ) మరిపించే కుట్ర జరుగుతోందని తెలిపారు.రేవంత్ రెడ్డిపై ఆంధ్ర మేధావుల ప్రభావం ఉందన్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయొద్దని కోరుతున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube