Patnam Mahender Reddy :నేడు కాంగ్రెస్ లో చేరనున్న పట్నం మహేందర్ రెడ్డి..!

మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి( Patnam Mahender Reddy ) ఇవాళ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.ఈ మేరకు కుటుంబంతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు.

 Patnam Mahender Reddy :నేడు కాంగ్రెస్ లో చేర-TeluguStop.com

ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను కలవనున్నారు.వారి సమక్షంలోనే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.ఈ క్రమంలో మహేందర్ రెడ్డి దంపతులకు ఖర్గే ( Mallikarjun Kharge )కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.అయితే ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )ని కలిసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube