Purumalla Srinivas : కరీంనగర్ కాంగ్రెస్ నేత పురమళ్ల శ్రీనివాస్ కు షాక్..!!

కరీంనగర్ కాంగ్రెస్ నేత పురమళ్ల శ్రీనివాస్( Purumalla Srinivas ) పార్టీ క్రమశిక్షణ కమిటీ షాక్ ఇచ్చింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్,( BRS ) బీజేపీతో( BJP ) కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

 Purumalla Srinivas : కరీంనగర్ కాంగ్రెస్ నే-TeluguStop.com

ఈ మేరకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారు.

ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేయలేదని అలాగే పార్టీ ఫండ్ ను( Party Fund ) దుర్వినియోగం చేశారని క్రమశిక్షణ కమిటీ( Disciplinary Committee ) నోటీసుల్లో పేర్కొంది.ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube