నందమూరి వసుంధరా పర్యటన

శ్రీ సత్య సాయి జిల్లా ప్రముఖ శిల్పకళా క్షేత్రమైన లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో పరంపర సంస్థ నృత్య కళాకారులు నృత్య ప్రదర్శన ప్రేక్షకులను కట్టిపడేసింది.ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభ్యర్థన మేరకు గుడి సంబరాలు కార్యక్రమాల్లో భాగంగా పరంపర సంస్థ కళాకారులను నృత్య ప్రదర్శన లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం ముందు ఏర్పాటు చేశారు.

 Nandamuri Vasundhara Tour , Nandamuri Vasundhara , Sri Sathya Sai Distt, Lepaksh-TeluguStop.com

ఈ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర( vasundhara ) ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.పరంపర సంస్థ కళాకారులు సాయంత్రం ఏడు గంటల నుండి ప్రారంభించగా రెండు గంటలపాటు నృత్య ప్రదర్శన కొనసాగింది.

లేపాక్షి మండల వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామ వాసులతో పాటు హిందూపురం నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నృత్య ప్రదర్శన తిలకించారు.నందమూరి వసుంధర కార్యక్రమాన్ని దగ్గరుండి వీక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube