షర్మిలను చూస్తే జాలేస్తుంది..: ఎంపీ మిథున్ రెడ్డి

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి( YCP MP Mithun Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్ షర్మిల( YS Sharmila ) దుష్ట శక్తుల ట్రాప్ లో పడ్డారని పేర్కొన్నారు.

 It Makes Me Sad To See Sharmila Mp Mithun Reddy Details, Ycp Mp Mithun Reddy, Sh-TeluguStop.com

షర్మిలను చూస్తే జాలేస్తుందని తెలిపారు.అయితే తమ సీఎం జగన్ చెల్లెలిగా షర్మిలను గౌరవిస్తామని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు.

కానీ షర్మిల చంద్రబాబు( Chandrababu ) స్క్రిప్ట్ ను చదవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.జగన్ ను( Jagan ) 16 నెలల పాటు జైలులో పెట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన కాంగ్రెస్ కోసం ఇప్పుడు షర్మిల పని చేయడం బాధాకరమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube