మేడిగడ్డ బ్యారేజీలో భారీ నష్టం జరిగింది..: విజిలెన్స్ డీజీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పర్యటించారు.విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలతో పాటు కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించారు.

 Heavy Damage Was Done In Medigadda Barrage..: Vigilance Dg-TeluguStop.com

అన్నారం బ్యారేజీ కంటే మేడిగడ్డ బ్యారేజీలో భారీ నష్టం జరిగిందని విజిలెన్స్ డీజీ తెలిపారు.అన్నారం బ్యారేజీని, మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించామని పేర్కొన్నారు.

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన పూర్తి రికార్డులను, హార్డ్ డిస్కులను వారం క్రితమే స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube