శబరిమలలో భక్తుల రద్దీ..!

కేరళలోని శబరిమలలో భక్తుల రద్దీ నెలకొంది.ఈ క్రమంలో స్వామివారి దర్శననానికి సుమారు ఎనిమిది గంటల సమయం పడుతోంది.

 Crowd Of Devotees In Sabarimala..!-TeluguStop.com

దర్శనం కోసం నలభై వేల మంది భక్తులకు అధికారులు అవకాశం ఇస్తున్నారు.అదేవిధంగా రేపటి మకర జ్యోతి దర్శనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.

కాగా రేపు మకర జ్యోతి దర్శనానికి యాభై వేల మంది భక్తులకే మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు.భక్తుల రద్దీ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube