ఏపీలో నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.సంక్రాంతి పండుగ తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఈ మేరకు త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.నోటిఫికేషన్ కోసం ఎదురుచూసేవారికి శుభవార్త చెబుతామన్నారు.
ఇందులో భాగంగా ఏఏ జిల్లాలకు ఎన్ని పోస్టులు,వాటి వివరాలు సంక్రాంతి తరువాత వెల్లడిస్తామని తెలిపారు.