హైదరాబాద్ లో( Hyderabad ) పండుగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది.అత్తాపూర్ లో( Attapur ) ఓ బాలుడు విద్యుత్ షాక్ కు( Current Shock ) గురై మృత్యువాత పడ్డాడు.
పండుగ సందర్భంగా గాలి పటాలను( Kites ) ఎగురవేసేందుకు బిల్డింగ్ పైకి ఎక్కిన బాలుడు తనిష్క్ విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మరణించాడు.
వెంటనే గమనించిన తల్లిదండ్రులు తనిష్క్ ను ( Tanishk ) ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించాడని తెలిపారు.దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.