కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై భయం ఎందుకు..?: మంత్రి పొన్నం

బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ కు దడ మొదలైందన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై భయం ఎందుకని ప్రశ్నించారు.

 Why Is There Fear On Kaleswaram Project Investigation?: Minister Ponnam-TeluguStop.com

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు బినామీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.ఈ క్రమంలోనే కాళేశ్వరంపై కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

కేసీఆర్ ను కిషన్ రెడ్డి కాపాడుతున్నారని పేర్కొన్నారు.కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు.

భూ కబ్జాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అలాగే గ్యారెంటీలపై దరఖాస్తులు స్వీకరించామన్న ఆయన గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube