అద్దె బస్సుల యజమానులతో టీఎస్ఆర్టీసీ చర్చలు సఫలం..!

తెలంగాణలో అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.ఈ మేరకు రేపటి నుంచి అద్దె బస్సులు యథావిధిగా నడుస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

 Tsrtc's Negotiations With The Rental Bus Owners Are Successful..!-TeluguStop.com

రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.అద్దె బస్సులు నడుస్తాయన్న ఆయన వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కమిటీ వేస్తామని తెలిపారు.

అదేవిధంగా సంక్రాంతి పండుగకు కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందని వెల్లడించారు.అలాగే పండుగ సందర్భంగా స్పెషల్ బస్సులను కూడా నడుపుతామని ఆయన పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube