ఏపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోంది..: టీఎస్ ఈఎన్సీ మురళీధర్

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.

 Ap Govt Is Violating Rules..: Ts Enc Muralidhar-TeluguStop.com

ఎన్జీటీ రూల్స్ కు భిన్నంగా ప్రాజెక్టు పనులను ఏపీ సర్కార్ చేపడుతుందని ఈఎన్సీ మురళీధర్ లేఖలో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వెంటనే రాయలసీమ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube