లోకేశ్ పాదయాత్ర ముగింపు సభకు బయలుదేరిన జనసేనాని..!!

టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేనాని బయలుదేరారు.ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు.

 Janasenani Attend Lokesh Padayatra Closing Meeting..!!-TeluguStop.com

గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు పవన్ కల్యాణ్ బయలుదేరారు.అక్కడి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లికి వెళ్లనున్నారు.

అక్కడ జరిగే లోకేశ్ యువగళం -నవశకం భారీ బహిరంగ సభకు పవన్ హాజరుకానున్నారు.అయితే పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారని, అయినప్పటికీ లోకేశ్ నిర్వహిస్తున్న సభకు హాజరవుతున్నారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube