తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అసెంబ్లీ స్పీకర్ కోసం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది.

 Gaddam Prasad Was Unanimously Elected As Telangana Assembly Speaker-TeluguStop.com

కాగా అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక నామినేషన్ దాఖలకు గడువు సాయంత్రం 5 గంటలతో ముగిసిన సంగతి తెలిసిందే.గడువు ముగిసే సమయానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన గడ్డం ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది.

ఈ క్రమంలో రేపు అసెంబ్లీలో అధికారిక ప్రకటన వెలువడనుంది.కాగా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో బీఆర్ఎస్, సీపీఐ నేతలు హాజరై మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube