వైసీపీలో రాజీనామాలపై ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు వ్యాఖ్యలు

వైసీసీలో రాజీనామాలపై ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ మునిగిపోతున్న నావాన్న విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైందని విమర్శించారు.

 Ap Pcc Chief Rudra Raju's Comments On Resignations In Ycp-TeluguStop.com

ఏపీ ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని రుద్రరాజు తెలిపారు.అలాగే రాష్ట్రంలోని పలు పార్టీలకు చెందిన సుమారు పదిహేను మంది నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పారు.

ఈ క్రమంలో రేపటి నుంచి పార్టీలో జాయినింగ్స్ ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా రేపు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఉంటుందని వెల్లడించారు.

ఈ సమావేశంలో ఏపీ సీనియర్ నేతలతో పాటు ఏఐసీసీ నేతలు పాల్గొంటారన్న ఆయన భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందిస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube