ఈనెల 17న అమరావతి రాజధాని రైతులు భారీ బహిరంగ సభ

అమరావతిలో ఈనెల 17న రాజధాని రైతులు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.

 On 17th Of This Month, The Farmers Of Amaravati Capital Held A Huge Public Meeti-TeluguStop.com

అమరావతి ఉద్యమం ప్రారంభమై నాలుగేళ్లు కావొస్తున్న సందర్భంగా రైతులు సభను ఏర్పాటు చేశారు.ఈ మేరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట సభను నిర్వహించేందుకు రైతులు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే సభా ఏర్పాట్లపై ఇవాళ అమరావతి, తుళ్లూరు రైతులు సమావేశం కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube