తెలంగాణలో రేపటి నుంచి ఫ్రీ బస్సు జర్నీ స్కీం అమలు

తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం రేపటి నుంచి అమల్లోకి రానుంది.ఈ మేరకు ఫ్రీ బస్సు జర్నీ స్కీం విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది.

 Free Bus Journey Scheme To Be Implemented In Telangana From Tomorrow-TeluguStop.com

దీంతో రేపటి నుంచే రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ, పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచితంగా ప్రయాణించవచ్చు.ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీకి అయ్యే ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube