వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించునన్నారు.ఈ మేరకు తిరుపతి జిల్లాకు ఆయన బయలుదేరారు.

 Cm Jagan's Visit To Flood Affected Areas-TeluguStop.com

వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామానికి సీఎం జగన్ వెళ్లనున్నారు.స్వర్ణముఖి నది కట్ట తెగి పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు.

తరువాత గ్రామస్తులు, బాధితులతో నేరుగా సమావేశం కానున్నారు.వారితో మాట్లాడనున్న సీఎం జగన్ బాధితులకు భరోసా ఇవ్వనున్నారు.

అక్కడి నుంచి బాపట్ల జిల్లాకు వెళ్లనున్నారు.పలు మండలాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు.

అయితే ఇటీవల బీభత్సం సృష్టించిన మిగ్జామ్ తుపానుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడంతో పాటు పంట పొలాలను నష్టపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube