రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో గురువారం అర్ధరాత్రి బైక్ అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని బలంగా ఢీ కొట్టడంతో కోనరావుపేట గ్రామానికి చెందిన
దండు సంజయ్ (22) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు…మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.